విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి 580 పైరసీ డీవీడీలు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి, శ్రీమంతుడు, ధనలక్ష్మి తలుపుతడితే, సినిమా చూపిస్త మావ లాంటి తెలుగు సినిమాలకు సంబంధించిన డీవీడీలు సదరు వ్యక్తి వద్ద ఉన్నాయి.
విజయవాడలోని కుమ్మరవీధికి చెందిన సురేష్ బాబు చెన్నై నుంచి పైరసీ డీవీడీలు తీసుకొస్తుండగా కొత్తపేట వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. సురేష్పై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.
580 పైరసీ డీవీడీలు స్వాధీనం
Published Tue, Aug 18 2015 6:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement