366 రోజుల పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే | 366 Days Praja Prastana Padayatra Started By Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy | Sakshi
Sakshi News home page

ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే

Apr 28 2018 12:26 PM | Updated on Oct 20 2018 6:19 PM

366 Days Praja Prastana Padayatra Started By Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy - Sakshi

నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి(పాత చిత్రం)

నెల్లూరు జిల్లా : 366 రోజుల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గుడి, మసీదు, చర్చిలను సందర్శిస్తానని తెలిపారు. 1001 మంది ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. 150 పల్లెల్లో నిద్ర చేస్తానని వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement