రాజాంలో అగ్నిప్రమాదం..20 గుడిసెలు దగ్ధం | 20 huts burned in the fire At rajam | Sakshi
Sakshi News home page

రాజాంలో అగ్నిప్రమాదం..20 గుడిసెలు దగ్ధం

Jan 13 2016 8:48 AM | Updated on Sep 5 2018 9:45 PM

రాజాం మండలం అంతకాపల్లిలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

రాజాం మండలం అంతకాపల్లిలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అదే సమయంలో ఇంట్లో ఉన్న నాలుగు సిలిండర్‌లు భారీ శబ్దంతో పేలాయి. మంటలు సుమారు 20 ఇళ్లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement