కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్.. ఇద్దరి హత్య


కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ భూతం పడగ విప్పింది. పాతకక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బలవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పరి మండలం హలిగిరి గ్రామంలో ఈ దారుణం జరిగింది.



ఈ ముగ్గురు ఆదోని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top