లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి | 2 died in road accident at nellore | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి

Jan 14 2016 8:46 AM | Updated on Aug 30 2018 3:58 PM

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని పోలంపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులు మండంలోని వీరారెడ్డి పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement