స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం సీట్లు | 15% seats to NRI quota in SWIMS governance | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం సీట్లు

Aug 15 2014 2:55 AM | Updated on Sep 2 2017 11:52 AM

స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం సీట్లు

స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటా 15 శాతం సీట్లు

తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఈ ఏడాది చేరగోరే ఎన్నారై విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయించాలని స్విమ్స్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

సాక్షి, హైదరాబాద్: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో  ఈ ఏడాది చేరగోరే ఎన్నారై విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయించాలని స్విమ్స్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు 20 వేల డాలర్లు ఫీజుగా పేర్కొన్నారు. రాష్ట్రేతర విద్యార్థులకు 15 శాతం సీట్లు, రూ.60 వేల ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వాసులకు రూ. 60 వేల ఫీజుతో మిగిలిన 70 శాతం సీట్లు కేటాయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement