11 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ | 11 gamblers arrested in paderu division | Sakshi
Sakshi News home page

11 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

Nov 27 2015 12:42 PM | Updated on Aug 20 2018 4:44 PM

విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టులో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టులో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement