విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఇద్దరు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్కు తరలించారు.