ఆటోను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి | 1 died in road accident at east godavari district | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

Dec 9 2015 7:30 PM | Updated on Aug 30 2018 3:56 PM

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వన్ వే లో వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పెద్దాపురం మండలం కాండ్రుకోటకు చెందిన ఎం.బాబూరావు (40) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కాకినాడకు తరలించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement