శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా: ఒకరి మృతి | 1 died due to diarrhea in srikakulam distirict | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా: ఒకరి మృతి

Jul 20 2015 2:28 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలుతోంది.

- ఇద్దరి పరిస్థితి విషమం
సాలూరు: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రభలుతోంది. జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో సోమవారం డయేరియాతో  ఒకరు మృతి చెందారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement