ప్రతి ఒక్కరినీ చైతన్యవంతుల్ని చేసింది వైఎస్‌ జగనే! | YSRCP Protests in Delhi demanding Special Status for AP | Sakshi
Sakshi News home page

Mar 5 2018 12:21 PM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులను చేసింది వైఎస్‌ జగన్‌ ఒక్కరేనని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పుతున్నారని గుర్తుచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement