ఏపీలో పిడుగుల వర్షం ; 12 మంది మృతి | Thunderstorm kills 12 People in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పిడుగుల వర్షం ; 12 మంది మృతి

May 2 2018 7:05 AM | Updated on Mar 21 2024 9:00 PM

అప్పటివరకు నిప్పులు కురిపించిన సూరీడుని కారుమబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం మూడింటికే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు నేలకొరిగాయి

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement