ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌ | Special Status Brand Ambassador YS Jagan Says Pilli subhash | Sakshi
Sakshi News home page

Mar 5 2018 12:55 PM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా బ్రాండ్‌ అంబాసిండర్‌ వైఎస్‌ జగన్‌ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా యువభేరీలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement