త్రిపురలో ఆధిక్యం‌లోకి వచ్చిన బీజేపీ | BJP Leads In Tripura | Sakshi
Sakshi News home page

త్రిపురలో ఆధిక్యం‌లోకి వచ్చిన బీజేపీ

Mar 3 2018 12:22 PM | Updated on Mar 22 2024 11:06 AM

కమ్యూనిస్టుల చివరి కంచుకోటగా పేరొందిన త్రిపురను కైవసం చేసుకునే దిశగా బీజేపీ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ.. బీజేపీ కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement