తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం మాత్రమే మిగిలివుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. 'తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూద్దాం' అంటూ రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రధాని నివాసంలో దాదాపు రెండు గంటల పాటు కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చలు జరిపింది. ఈ భేటీకి సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, చిదంబరం హజరయ్యారు. పత్ర్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్, యూపీఏ నిర్ణయమే మిగిలింది: దిగ్విజయ్
Published Fri, Jul 26 2013 7:50 PM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement