ఆ టూర్ ముందు అనుకున్నదే | Modi pakistan tour was pre planned, says anand sharma | Sakshi
Sakshi News home page

Dec 25 2015 7:16 PM | Updated on Mar 22 2024 11:19 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి రాజనీతిజ్ఞుడని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కితాబు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తప్పుబట్టారు. పాక్ పర్యటన ప్రధానమంత్రి ముందు నుంచి అనుకున్నదే తప్ప.. అప్పటికప్పుడు అనుకుని చేసినది కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం మోదీ ఈ పని చేయలేదని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement