కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం

Feb 21 2026 7:17 AM | Updated on Feb 21 2026 7:17 AM

కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం

కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం

శానిటేషన్‌తో పాటు, ఇతర కాంట్రాక్ట్‌లు మారినప్పుడల్లా కార్మికులను వివిధ కారణాలతో తొలగిస్తే ఊరుకునేది లేదు. పద్మావతి వారు కాంట్రాక్ట్‌ను గత ఏడాది అక్టోబర్‌ 2 నుంచి అమలులోకి వచ్చినపుడే కాంట్రాక్టర్‌, ఆయన తరపున సూపర్‌వైజర్లకు పదేపదే కార్మికులను తొలగించరాదనీ, నూతన కార్మికులకు తమ ఎంఓయులోని నిబంధనలను అమలు చేసుకోవచ్చని చెప్పాం. అనవసరంగా 15 మంది శానిటేషన్‌ సూపర్‌వైజర్లను తొలగించారు. కార్మికుల పక్షాన న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం. – వెంకటసుబ్బయ్య,

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి, రిమ్స్‌, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement