అధ్యయనం అత్యవసరం | - | Sakshi
Sakshi News home page

అధ్యయనం అత్యవసరం

Jan 1 2026 10:56 AM | Updated on Jan 1 2026 10:56 AM

అధ్యయ

అధ్యయనం అత్యవసరం

అధ్యయనం అత్యవసరం

‘గ్రంథాలయాల్లో మిడిల్‌ ఏజ్‌, ఓల్డేజ్‌ పీపుల్స్‌ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్‌ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్‌ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం.

అధ్యయనం అత్యవసరం1
1/1

అధ్యయనం అత్యవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement