వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం

Aug 15 2025 6:29 AM | Updated on Aug 15 2025 6:29 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం

విశాఖ సిటీ: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగ కమిటీలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా చందక అప్పలస్వామి(భీమిలి), కంకల ఈశ్వరరావులను, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా జగ్గుపల్లి నరేష్‌ (భీమిలి), కోరాడ చంద్రమౌళి(పెందుర్తి)ని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement