నేటినుంచి టెన్త్‌ ఒరిజినల్‌ మార్కుల మెమోలు | original SSC marks memos are available starting August 29: telangana | Sakshi
Sakshi News home page

నేటినుంచి టెన్త్‌ ఒరిజినల్‌ మార్కుల మెమోలు

Aug 29 2026 4:52 AM | Updated on Aug 29 2026 4:52 AM

original SSC marks memos are available starting August 29: telangana

సాక్షి హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్చి–2026లో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, జూన్‌–2026లో జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్‌ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు డిస్పాచ్‌ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

విద్యార్థులు తమ ఒరిజినల్‌ ఎస్సెస్సీ మెమోలను నేరుగా తాము చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement