సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు.. | CP Sajjanar Who Started The Sanghamitra Program | Sakshi
Sakshi News home page

సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

Aug 1 2020 12:42 PM | Updated on Aug 1 2020 1:01 PM

CP Sajjanar Who Started The Sanghamitra Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైబరాబాద్‌ పోలీసులు మరో ముందడుగు వేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సంఘ మిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.  మానసిక కుంగుబాటుకు గురవుతున్న వారికి సంఘమిత్ర వాలంటీర్లు అండగా నిలవనున్నారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, హీరో మహేష్‌బాబు,ఆయన సతీమణి నమ్రత పాల్గొన్నారు. బాధితులకు, పోలీసులకు వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు పనిచేయనున్నారు. మహిళలకు అండగా సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ సేవలందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement