గణేష్‌ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్‌ రెడ్డి | CM Revanth Reddy Rare Feat In Ganesh Nimajjanam 2024 | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్‌ రెడ్డి

Sep 17 2024 11:11 AM | Updated on Sep 17 2024 11:29 AM

CM Revanth Reddy Rare Feat In Ganesh Nimajjanam 2024

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్‌ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.

క్లిక్‌ చేయండి: ఖైరతాబాద్‌ శోభాయాత్ర.. నెవర్‌ భిపోర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement