ముసారాం బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ | CM Revanth Reddy inaugurated the Musaram Bridge | Sakshi
Sakshi News home page

ముసారాం బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్

Aug 31 2026 5:26 PM | Updated on Aug 31 2026 6:02 PM

 CM Revanth Reddy inaugurated the Musaram Bridge

సాక్షి, హైదరాబాద్: మూసారం బాగ్‌ బ్రిడ్జిని సీఎం రేవంత్ ‍రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు (సోమవారం)అంబర్‌పేటలో సీఎం రేవంత్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలేరు వెంకటేష్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, బలాల తదితరులు పాల్గొన్నారు.

మూసీవరదలతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష 50 వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా బ్రిడ్జిని నిర్మించారు. దీని ప్రారంభంతో ఇక వర్షాకాలంలో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement