నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ

Adilabad: Mesrams Commence Kachur Prachar Of Nagoba Jatara - Sakshi

ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమ­వారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆది­లాబాద్‌ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లోని మురాడి వద్ద సమా­వేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహ­ణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రాథోడ్‌ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. 
–ఇంద్రవెల్లి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top