అ‘పూర్వ’ కలయిక | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ కలయిక

Jan 20 2026 7:54 AM | Updated on Jan 20 2026 7:54 AM

అ‘పూర్వ’ కలయిక

అ‘పూర్వ’ కలయిక

వేలూరు: చదివిన పాఠశాలను, తల్లిదండ్రులను ఎప్పుడూ మరవరాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. వేలూరు జిల్లా లత్తేరి ప్రభుత్వ పాఠశాలలో 1986–87వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు, టీచర్ల కలయిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా 40 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదివిన పాఠశాల అభివృద్దికి సహకరించడంతో పాటు గుర్తింపుగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే తరహాలోనే ప్రతి సంవత్సరం కలుసుకోవాలని తీర్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అప్పటి టీచర్‌లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement