ఇక సొంతింటిలో ఉంటాం | - | Sakshi
Sakshi News home page

ఇక సొంతింటిలో ఉంటాం

Nov 19 2023 12:48 AM | Updated on Nov 19 2023 12:48 AM

జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి వద్ద రిన్న మహంతి  - Sakshi

జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి వద్ద రిన్న మహంతి

మాకు సొంతిల్లు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉపాధి కోసం ఒడిశా వెళ్లాం. అక్కడ చిన్న పూరి గుడిసెలో బతికాం. వెళ్లిన చోటల్లా ఇళ్లకు అద్దెలు కడుతూ ఇబ్బందులు పడేవాళ్లం. ఇలాంటి సమయంలో మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహ ప్రవేశం చేస్తాం. సొంతింటిలో నివాసం ఉంటామనే ఆలోచనే సంతోషంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.

– రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement