నమ్మకం పెరిగింది..
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండటంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకం పెరిగింది. రుణమాఫీ చేయడం, సున్నా వడ్డీ, సీ్త్రనిధి రుణాలు, ఉన్నతి రుణాలతో ఆదుకుంటున్నారు. అలాగే రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మఒడి పథకాలతో ఎందరికో లబ్ధి చేకూర్చారు. అందువల్లే జగనన్నపై ఇప్పుడు అందరికీ నమ్మకం పెరిగింది. మా సంఘం ఎన్నికల నాటికి రూ.6.30 లక్షల రుణం తీసుకోగా, విడతల వారీగా అందిస్తుండటం సంతోషంగా ఉంది.
– పుష్పలత, వినాయక మహిళా సంఘం, చెర్లోపల్లి