ఉత్తర్‌ప్రదేశ్‌ కెప్టెన్‌గా కుల్ధీప్‌ యాదవ్‌.. | Kuldeep Yadav to lead Uttar Pradesh In Ranji Trophy | Sakshi
Sakshi News home page

ఉత్తర్‌ప్రదేశ్‌ కెప్టెన్‌గా కుల్ధీప్‌ యాదవ్‌..

Dec 30 2021 8:43 AM | Updated on Dec 30 2021 8:45 AM

Kuldeep Yadav to lead Uttar Pradesh In Ranji Trophy  - Sakshi

ఈ జట్టుకు టీమిండియా స్పిన్నర్‌  కుల్ధీప్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు

రంజీ ట్రోఫీలో పాల్గొనే 24 మంది సభ్యుల ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా స్పిన్నర్‌  కుల్ధీప్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా కరుణ్‌ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రియమ్‌ గార్గ్‌, శివమ్‌ మావి వంటి యువ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ట్రోఫిలో ఎలైట్‌ గ్రూపు-ఈలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌, జనవరి 13న ఒడిషాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. 

ఉత్తరప్రదేశ్ జట్టు: కుల్దీప్ యాదవ్ (కెప్టెన్) కరణ్ శర్మ (వైస్-కెప్టెన్) మాధవ్ కౌశిక్, అల్మాస్ షౌకత్, సమర్థ్ సింగ్, హర్దీప్ సింగ్, రింకూ సింగ్, ప్రియాం గార్గ్, అక్ష్దీప్ నాథ్, సమీర్ చౌదరి, కృతగ్య సింగ్, ఆర్యన్ జుయల్, ధ్రువ్ చంద్ర జురెల్, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పూత్, యశ్ దయాల్, కునాల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ బన్సల్, షాను సైనీ, జాస్మర్, జీషన్ అన్సారీ, శివం శర్మ, పార్థ్ మిశ్రా

చదవండి: ముంబై జట్టు కెప్టెన్‌గా పృథ్వీ షా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement