మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు | - | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు

Jan 23 2026 11:06 AM | Updated on Jan 23 2026 11:06 AM

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఖజానాకు 23రోజులలో హుండీల ద్వారా రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్‌ తెలిపారు. గురువారం హుండీల కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, లలితసేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,01,24,258 రాగా, విదేశి కరెన్సీ 30, మిశ్రమ బంగారం 050 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement