ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్‌లో సర్వర్‌ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు.

మెదక్‌ జిల్లా నిజాంపేట్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్‌ పడిందనేది అంచనా వేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement