గన్‌తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి | - | Sakshi
Sakshi News home page

గన్‌తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి

Aug 24 2025 9:48 AM | Updated on Aug 24 2025 2:00 PM

గన్‌తో బెదిరించి  తండ్రీ కొడుకులపై దాడి

గన్‌తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి

గన్‌తో బెదిరించి తండ్రీ కొడుకులపై దాడి

విజయనగర్‌కాలనీ: గన్‌తో బెదిరించి కత్తితో దాడిచేసిన సంఘటన ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళ్‌హాట్‌కు చెందిన ఓ బాలుడు (16) ఈ నెల 22న మెహిదీపట్నంలోని మజీద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్‌ సెయింటాన్స్‌ బాలికోన్నత పాఠశాల వద్దకు రాగానే ఓ స్కార్పియో కారులో వచ్చిన కొందరు యువకులు పక్కకు తప్పుకోవాలంటూ అతన్ని దుర్భాషలాడుతూ...వాహనాన్ని ఆపి గన్‌తో బెదిరించారు. భయబ్రాంతులకు గురైన ఆ యువకుడు తన తండ్రి అఫ్సర్‌ అలీ సయ్యద్‌ ఫారూఖ్‌కు సమాచారం అందించాడు. అక్కడకి చేరుకున్న ఫారూఖ్‌ విషయం ఏంటని ప్రశ్నించగా..అతడిపై కూడా కత్తితో దాడిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement