అది పిల్లి కూనే! | - | Sakshi
Sakshi News home page

అది పిల్లి కూనే!

Aug 15 2025 11:32 AM | Updated on Aug 15 2025 11:32 AM

అది పిల్లి కూనే!

అది పిల్లి కూనే!

కొత్తూరు: మండలంలోని పెంజర్ల గ్రామంలో ఓ ఎంఎన్‌సీ పరిశ్రమకు చెందిన స్థలంలో చిరుత కూనలు సంచరిస్తున్నాయని స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్‌ అయింది. గ్రామంలో కొనసాగుతున్న ఓ మల్టీ నేషనల్‌ పరిశ్రమకు చెందిన ఖాళీ స్థలంలో కార్మికులకు ఇటీవల చిరుతపులి పిల్ల ఆకారంలో ఉన్న ఓ కళేబరం కనిపించింది. ఈ విషయం వైరల్‌గా మారడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన కూన కళేబరాన్ని పరిశీలించారు. మృతి చెందిన కూన అటవీ ఎషియన్‌ లియోపర్డ్‌ జాతికి చెందిన పిల్లికూనగా గుర్తించారు. దీంతో కార్మికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement