
ఇలాగైతే పాఠాలు వినేదెలా?
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నెత్తిన బోనాలతో ఆలయంలో భక్తులు
బద్దిపోచమ్మ ఆలయం ముందు భక్తులు
సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు సాఫీగా పాఠాలు వినలేకపోతున్నారు. పక్కనే ఉన్న రైతుబజార్లో కుళ్లిన కూరగాయలను స్కూల్ ప్రహరీని ఆనుకుని పడేస్తుండడంతో ఆ దుర్వాసన స్కూల్లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా ఆ వాసనకు విద్యార్థులు సరిగా పాఠాలు వినడం లేదు. అంతేకాకుండా తెల్లవారుజామున రైతుబజార్కు వచ్చే వ్యాపారులు, రైతులు మూత్ర విసర్జన కూడా స్కూల్ గోడను ఆనుకుని కానిచ్చేస్తుండడంతో మరింత దుర్వాసన వస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ దుర్వాసనను దూరం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల
న్యూస్రీల్

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

ఇలాగైతే పాఠాలు వినేదెలా?

ఇలాగైతే పాఠాలు వినేదెలా?