తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరగలేరిక! | TPCC Chief Revanth Reddy Comments On CM KCR | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరగలేరిక!

Jul 24 2022 2:18 AM | Updated on Jul 24 2022 2:18 AM

TPCC Chief Revanth Reddy Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ట్విట్టర్‌ పిట్టకు నిన్న మెట్‌పల్లిలో చెరుకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్‌ఏల సెగ, మొన్న భద్రాచలంలో సీఎం కేసీఆర్‌కు వరద బాధితుల నిరసన తగిలిందని’.. అంటూ ట్విట్టర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తండ్రీకొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇదని ట్విట్టర్‌లో ఆయన విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement