‘అధికారంలోకి వస్తే అఖండ బళ్లారి’  | Karnataka MLA Nagendra Comments In Public Meeting | Sakshi
Sakshi News home page

‘అధికారంలోకి వస్తే అఖండ బళ్లారి’ 

Dec 6 2021 8:11 AM | Updated on Dec 6 2021 8:11 AM

Karnataka MLA Nagendra Comments In Public Meeting - Sakshi

సాక్షి, బళ్లారి అర్బన్‌(కర్ణాటక): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విడిపోయిన విజయనగరను తిరిగి కలిపి  అఖండ బళ్లారిగా ఒకే జిల్లాను చేస్తామని ఎమ్మెల్యే నాగేంద్ర తెలిపారు. ఆదివారం స్థానిక మోకా రోడ్డు ఓ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన విధాన పరిషత్‌ ఎన్నికల బళ్లారి గ్రామీణ ప్రచార సభను ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞుడైన అభ్యర్థి కేసీ కొండయ్యను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అల్లం వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement