ముగిసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక భేటీ | Congress Pcc Chiefs Meeting In Aicc Office | Sakshi
Sakshi News home page

ముగిసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కీలక భేటీ

Aug 13 2024 8:48 AM | Updated on Aug 13 2024 1:21 PM

Congress Pcc Chiefs Meeting In Aicc Office

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్‌ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. 

రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై   ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. 

Advertisement
 
Advertisement
Advertisement