
వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. ఆదివారం(23-04-2023) నాటి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ప్రజలు విశేష మద్దతు పలికారు.
Apr 23 2023 9:11 PM | Updated on Apr 23 2023 9:41 PM
వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. ఆదివారం(23-04-2023) నాటి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ప్రజలు విశేష మద్దతు పలికారు.