పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి
రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి. గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
– దీటి శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
అభివృద్ధిపై నిర్లక్ష్యం
గత పాలకవర్గాలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయి. పరిశ్రమల నుంచి నిధులు రాబట్టలేదు. రాబోయే పాలకవర్గం వైద్యం, పరిసరాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.
– పులి మోహన్, రిటైర్డ్ ఈఈ, సింగరేణి
పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి


