పర్యవేక్షిస్తున్నాం
శాశ్వత ఏర్పాట్లు
జాతరకు రూ.5.61 కోట్లు
సమ్మక్క – సారలమ్మ జాతరలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61 కోట్లు మంజూరు చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలి. జాతరను విజయవంతం చేయాలి.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి
గోదావరిఖని జాతర ప్రాంగణంలో చేపట్టిన శాశ్వత ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాం. అభివృద్ధికి సహకరించిన సింగరేణి, మున్సిపల్, ఎన్టీపీసీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు.
– ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
ప్రభుత్వం ఆధ్వర్యంలో జరి గే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదిక అందిస్తున్నాం.
– శంకర్, ఈవో,
దేవాదాయ, ధర్మాదాయ
పర్యవేక్షిస్తున్నాం
పర్యవేక్షిస్తున్నాం


