పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Aug 19 2026 1:47 AM | Updated on Aug 19 2026 1:47 AM

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం తమ్ముళ్ల కన్ను

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జగనన్న కాలనీపై

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం 527.90 అడుగులకు చేరింది. ఇది 164.0761 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.

జగనన్న ప్రభుత్వంలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ నేడు కూటమి సర్కారు వచ్చాక టీడీపీ నాయకులు వాటినీ వదలడం లేదు. ఆ పేదలకు ఇచ్చిన స్థలాలను సైతం ఆక్రమించుకుని దర్జాగా సాగు చేస్తున్నారు. నిలువ నీడ లేని పేదలకు సొంతింటి కల నిజం చేయాలనే సదుద్దేశంతో ఇచ్చిన స్థలాలను అధికారం అండగా తమ్ముళ్లు ఆక్రమించుకున్నారు. తమ స్థలాలు ఎక్కడ అంటూ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement