పల్నాడు
న్యూస్రీల్
సాగర్ నీటిమట్టం
నేడు హుండీ కానుకల లెక్కింపు
మేరి మాత గ్రామోత్సవం
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రెంటచింతల కానుకమాత చర్చిలో
దివ్యపూజాబలి సమర్పిస్తున్న ఫాదర్లు
రెంటచింతల కానుకమాత చర్చి ఆవరణలో అర్ధరాత్రి పవిత్ర సమష్టి దివ్యపూజాబలిలో పాల్గొన్న విశ్వాసులు
నరసరావుపేట టౌన్ చర్చిలో
సందేశం ఇస్తున్న సత్యజయరాజ్
7
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


