నిజామాబాద్
న్యూస్రీల్
ఫిర్యాదుల పరిష్కారంలో..
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వహించొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– 8లో u
డొంకేశ్వర్లో వర్షానికి పసుపు పంట తడవకుండా కప్పిన టార్పాలిన్
వర్షానికి తడిసిన పసుపు కొమ్ములు
ప్రకృతి ప్రకోపంతో పసుపు పంటకు నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో రైతులు కలత చెందుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న ఆశల పంట కళ్లెదుటే తడిసిపోతుంటే కర్షకులు కంటతడి పెట్టారు.
నిజామాబాద్
నిజామాబాద్


