భయం వీడితే జయమే
కేంద్రానికి వెళ్లే వరకు గతంలో చదివిన వాటినే మననం చేసుకోవాలి. కొత్తవి చదివితే ఒత్తిడి పెరుగుతుంది.
ప్రశ్నాపత్రం వచ్చాక అన్నీ చదివి, సులభమైనవి మొదట రాయండి.
సమయం ముగిసే వరకు ఉండి, సమాధానాలు సరిచూసుకోండి.
పరీక్ష తర్వాత చర్చలు మానండి; పోషకులు ఒత్తిడి చేయకండి.
లక్ష్మణచాంద: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్కు వచ్చేసరికి వెనుకబడుతున్నారు. చదువుపై భయం, పరీక్షల సమయంలో తడబడడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. ఈ నేపథ్యంలో మానసిక వైద్యుడు అల్లాడి సురేశ్ కొన్ని సూచనలు చేశారు.
చదివే సమయంలో..
● సౌకర్యంగా కూర్చొని 100 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీంతో మెదడుకు రిలాక్స్ అవుతుంది.
ఆహార ఎంపికలు
పరీక్షా హాల్లో..


