వాజ్‌పేయికి ఆలయం | Temple of Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయికి ఆలయం

Apr 9 2022 5:05 AM | Updated on Apr 9 2022 5:05 AM

Temple of Atal Bihari Vajpayee - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement