ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిన భారత బలగాలు | Indian Forces Disrupted Terrorist Plan And Seizes AK 47 Rifles In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఆయుధాలు తరలిచాలని చూసిన ఉగ్రవాదులు

Oct 10 2020 2:25 PM | Updated on Oct 10 2020 2:28 PM

Indian Forces Disrupted Terrorist Plan And Seizes AK 47 Rifles In Jammu Kashmir - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జమ్మ-కశ్మీర్‌: భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కెరాన్‌ సెక్టార్‌ వద్ద అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు శనివారం తిప్పికొట్టాయి. మిషన్‌ గంగానది ఒడ్డున కూడా అక్రమంగా‌ ఆయుధాలను తరలించేందు ముష్కరులు ప్రయత్నించారు.  పాక్‌ అక్రమిత కశ్మీర్‌(పీఓకే) నుంచి ఓ ట్యూబ్‌ను తాడుతో కట్టి దాని ద్వారా ఉగ్రవాదులు ఆయుధాలు తరలించాలని చుశారు. ఉగ్రవాదుల కుట్రకు భారత బలగాలు భంగం కలిగించి ఏకే 47 రైఫిల్స్‌తో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను భారత్‌ స్వాధీనం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement