భారత్లో కొత్తగా 41,322 కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. భారత్లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,322 కోవిడ్ పాజిటివ్ కేసులునమోదు కాగా..485మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య93,51,109కు చేరగా.. కోవిడ్ మరణాల సంఖ్య 1,36,200గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
మరిన్ని వార్తలు