భారత్‌లో కొత్తగా 41,322 కరోనా కేసులు | Corona Updtaes : India Records 41,322 New Corona Cases | Sakshi
Sakshi News home page

భారత్‌లో కొత్తగా 41,322 కరోనా కేసులు

Nov 28 2020 10:25 AM | Updated on Nov 28 2020 10:28 AM

Corona Updtaes : India Records 41,322 New Corona Cases - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి  కొనసాగుతూనే ఉంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,322 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులునమోదు కాగా..485మంది మృతి చెందారు.  దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య93,51,109కు  చేరగా.. కోవిడ్‌ మరణాల సంఖ్య 1,36,200గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement