రిక్రూటైన ఐదేళ్లకే రిటైర్‌మెంట్‌? 

50 Percent Army Officers May Retire in Just 5 Years - Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో సైన్యంలో  రెండేళ్లుగా నిలిచిన నియామకాలను మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు ఆర్మీలో నియామకాలను మూడు రకాలుగా చేస్తారని సమాచారం. 25 శాతం మంది మూడేళ్లు, 25 శాతం ఐదేళ్లు పనిచేసి రిటైరవుతారు. మిగతా 50 శాతం రిటైరయ్యేదాకా సేవలనందిస్తారు.

చదవండి: (అమిత్‌ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్‌ తమిళిసై)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top