సంగాయపల్లిలో పోలీసుల విచారణ | - | Sakshi
Sakshi News home page

సంగాయపల్లిలో పోలీసుల విచారణ

Feb 27 2026 8:17 AM | Updated on Feb 27 2026 8:17 AM

సంగాయపల్లిలో పోలీసుల విచారణ

సంగాయపల్లిలో పోలీసుల విచారణ

మహమ్మదాబాద్‌: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్‌ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్‌కర్నూల్‌కు చెందిన గణేశ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement