బిగ్‌బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్‌ మూవీ.. సెన్సార్ పూర్తి..! | Tollywood Movie Madham sensor report | Sakshi
Sakshi News home page

Madham Movie: బిగ్‌బాస్ ఇనయ థ్రిల్లర్‌ మూవీ.. సెన్సార్ పూర్తి..!

Dec 25 2025 6:41 PM | Updated on Dec 25 2025 6:41 PM

Tollywood Movie Madham sensor report

హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా జనవరి 1 థియేటర్లలో సందడి చేయనుంది.

చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement