3 సార్లు జాతీయస్థాయి బరిలో ప్రియమణి | - | Sakshi
Sakshi News home page

3 సార్లు జాతీయస్థాయి బరిలో ప్రియమణి

Aug 29 2026 1:10 AM | Updated on Aug 29 2026 1:10 AM

చికర్లగడ్డతండాకు చెందిన ప్రియమణి ధన్వాడ కేజీబీవీలో ఇంటర్‌ చదువుతోంది. కొన్నేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతున్న ఆమె జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2025లో మహారాష్ట్రలో జరిగిన అండర్‌–15 నేషనల్స్‌, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్స్‌లో పాల్గొంది. ఈ ఏడాది మహారాష్ట్రలో జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌లోనూ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగింది. రెజ్లింగ్‌లో మరింత రాణించి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ప్రియమణి చెబుతోంది.

రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న బాలికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement